Latest

Loading...

అజాగ్రత్తగా ఉంటే హొఖాతాలు ఖాళీ: ఎస్పీ


కర్నూలు క్రైం: అజాగ్రత్తగా ఉంటే హొఖాతాలు ఖాళీ హొఅవుతాయని హొజిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు, సైబర్‌ క్రైం నిపుణులు ఎన్ని హొచర్యలు తీసుకుంటున్నా, సైబర్‌ నేరగాళ్ళు మాత్రం కొత్తకొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. సైబర్‌ నేరాలపై ప్రభుత్వాలు, బ్యాంకులు ఎంతగా అవగాహన కల్గిస్తున్నా, అనేక మంది అమాయాకులు ఆన్‌లైన్లలో కేటుగాళ్ల మాయలో పడి డబ్బులు పోగోట్టుకుంటూనే ఉన్నారన్నారు. బ్యాంకుల ఖాతాదారులను హ్యాకర్లు టార్గెట్‌ చేసుకున్నారన్నారు. కొందరు హ్యాకర్లు బ్యాంకు ఖాతాదారులకు ఫేక్‌ మెసేజ్‌లతో వల విసురుతున్నారన్నారు. ఆ మెసేజ్‌లలో హొవిలువైన హొక్రెడిట్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాల్సిందిగా ఆశ చూపుతారని చెప్పారుఈ మెసేజ్‌లో ఒక లింక్‌ కూడా పంపిస్తారు. ఆ లింక్‌ పై క్లిక్‌ చేసి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోవాలని సూచిస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఖాతాదారులను నమ్మించేలా ఆ మెసేజ్‌ ఉంటుందన్నారు. అయితే ఇది నిజమని నమ్మి ఆ లింక్‌ పై క్లిక్‌ చేస్తే ఖాతాదారుల పేరు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, కార్డ్‌ నంబర్‌, ఎక్స్పైరీ డేట్‌, కార్డు నంబర్‌, సివివి, ఎంపిన్‌ తదితర వివరాలను నమోదు చేయాలని అడుగుతుందని తెలిపారు.

ఆ వివరాలను నమోదు చేస్తే హొసైబర్‌ నేరగాళ్ళు హొఆ వివరాలతో మన ఖాతా నుంచి డబ్బులను ఖాళీ చేస్తారని పేర్కొన్నారు. చాలా చోట్ల ఖాతాదారులను మోసగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారని, ఇలాంటి మెసేజ్‌ ల విషయంలో హొబ్యాంకుల ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గానీ, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ లేదా సైబర్‌ మిత్ర వాట్సప్‌ నెం. 9121211100కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్‌పి తెలిపారు.హొఈ మెసేజ్‌లో ఒక లింక్‌ కూడా పంపిస్తారు. ఆ లింక్‌ పై క్లిక్‌ చేసి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోవాలని సూచిస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఖాతాదారులను నమ్మించేలా ఆ మెసేజ్‌ ఉంటుందన్నారు. అయితే ఇది నిజమని నమ్మి ఆ లింక్‌ పై క్లిక్‌ చేస్తే ఖాతాదారుల పేరు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, కార్డ్‌ నంబర్‌, ఎక్స్పైరీ డేట్‌, కార్డు నంబర్‌, సివివి, ఎంపిన్‌ తదితర వివరాలను నమోదు చేయాలని అడుగుతుందని తెలిపారు.

ఆ వివరాలను నమోదు చేస్తే హొసైబర్‌ నేరగాళ్ళు హొఆ వివరాలతో మన ఖాతా నుంచి డబ్బులను ఖాళీ చేస్తారని పేర్కొన్నారు. చాలా చోట్ల ఖాతాదారులను మోసగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారని, ఇలాంటి మెసేజ్‌ ల విషయంలో హొబ్యాంకుల ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గానీ, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ లేదా సైబర్‌ మిత్ర వాట్సప్‌ నెం. 9121211100కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్‌పి తెలిపారు.ఈ మెసేజ్‌లో ఒక లింక్‌ కూడా పంపిస్తారు. ఆ లింక్‌ పై క్లిక్‌ చేసి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోవాలని సూచిస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఖాతాదారులను నమ్మించేలా ఆ మెసేజ్‌ ఉంటుందన్నారు. అయితే ఇది నిజమని నమ్మి ఆ లింక్‌ పై క్లిక్‌ చేస్తే ఖాతాదారుల పేరు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, కార్డ్‌ నంబర్‌, ఎక్స్పైరీ డేట్‌, కార్డు నంబర్‌, సివివి, ఎంపిన్‌ తదితర వివరాలను నమోదు చేయాలని అడుగుతుందని తెలిపారు.

ఆ వివరాలను నమోదు చేస్తే హొసైబర్‌ నేరగాళ్ళు హొఆ వివరాలతో మన ఖాతా నుంచి డబ్బులను ఖాళీ చేస్తారని పేర్కొన్నారు. చాలా చోట్ల ఖాతాదారులను మోసగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారని, ఇలాంటి మెసేజ్‌ ల విషయంలో హొబ్యాంకుల ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గానీ, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ లేదా సైబర్‌ మిత్ర వాట్సప్‌ నెం. 9121211100కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్‌పి తెలిపారు.హొ

 

No comments

Powered by Blogger.