MICROSOFT CEO : సత్యనాదెళ్ల - నా హృదయం ముక్కలైంది
భారత్లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందననిమైక్రోసాఫ్ట్ సీఈవో : సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్కు మద్దతిస్తామని చెప్పారు. భారత్కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ తన వనరులను ఉపయోగిస్తుందన్నారు.
గూగుల్ సీఈఓ : సుందర్ పిచాయ్ కూడా భారత్లోని కొవిడ్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ తీవ్రమవుతోన్న కొవిడ్ ఉద్ధృతి తమను షాక్కు గురిచేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు సహాయమందించేందుకు రూ.135 కోట్ల సహాయ నిధిని ప్రకటించారు.
No comments