ఆస్పత్రిలో చేరిన కేటీఆర్!
కొద్ది రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్.. నిలకడగా మంత్రి ఆరోగ్యం
ఏప్రిల్ 30 మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న ఆయనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసొలేషన్లో ఉంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కరోనా బారిన పడిన ఎంపీ సంతోష్ కూడా ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
No comments