Corona vaccine దేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్...!
కొత్త విద్యాసంవత్సరానికి ముందు ఆగస్టు నాటికి పిల్లలకు కొవిడ్ టీకా మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు.
పిల్లలకు టీకాలు యడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. జూన్ 7వ తేదీ నుంచి 12, అంతకు పైబడిన పిల్లలు లేదా యువత టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ చెప్పారు. కెనడా, అమెరికాల్లో ఇప్పటికే 12 ఏళ్ల వయసు పైగా పిల్లలకు టీకాలు వేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 40 శాతానికిపైగా మంది తొలి డోసు వేయించుకున్నారని, మరో 15 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారని తెలిపారు.
No comments